PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ మూసివేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిప‌థ్ స్కీమ్ ను నిర‌సిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల నేప‌థ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా నాంపల్లి రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లోనే నిలిపివేశారు. కాజిపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంచారు.

                                      

About Author