PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల.. పేకాట శిబిరంలో ప‌ట్టుబ‌డ్డ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నంద్యాల జిల్లా బనగానపల్లెలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతూ ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ పట్టుబట్టారు. నందివర్గం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ యువరాజ్, కొలిమిగుండ్ల పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారాయుడు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాట నిర్వాహకుడు శివనాగిరెడ్డితో పాటు మరో 8 మంది అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 79,540 వేల నగదును బనగానపల్లె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

                                   

About Author