PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు పెసరవాయికి నారాలోకేష్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయి గ్రామ టీడీపీ నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్​ రెడ్డి గురువారం ఉదయం దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అంత్యక్రియలో పాల్గొంటున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

About Author