AP EAPCET ర్యాంకులలో నారాయణ విద్యార్ధుల ప్రభంజనం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఈ రోజు ప్రకటించిన AP EAPCET ఇంజీనిరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మశి విభాగంలో అత్యద్భుత ర్యాంకులు సాధించి సృష్టించిన కర్నూలు నారాయణ విద్యార్థి, విద్యార్థినులు AP EAPCET AGRICULTURE & PHARMACY నందు డి. హేమసాగరిక 21వ ర్యాంకు, ఆర్.గోవర్ధన్ చౌదరి 65వ ర్యాంకు, సఫా సైఫ్ ఖురైషి 90వ ర్యాంకు, పి.దీపిక 102వ ర్యాంకు, ఎమ్. అఖిల్ బాలాజీ నాయక్ 104వ ర్యాంకు, వి.గురు పార్ధివ్ 124వ ర్యాంకు, ఎమ్.సంహిత 213వ ర్యాంకు, డి.శ్రీ సాయి పనేంద్ర 237వ ర్యాంకు, ఎమ్.కార్తీక్ 320వ ర్యాంకు, కె.గౌతమి 353వ ర్యాంకు, ఆర్. దివ్యశ్రీ 397వ ర్యాంకులను కైవసం చేసుకొగా… ఇలాంటివి మరెన్నో ర్యాంకులు సాధించారు. 100 5 3 , 500 5 14 , 1000 5 29 , 2000 5 73 ລ້໖, 3000 5 110 , 4000 5 142 ລ້ 5000 5 166 మందికి ర్యాంకులు వచ్చాయి.AP EAMCET ENGINEERING నందు కె. చరణ్ కుమార్ 220వ ర్యాంకు, టి. మిథున్ సాయి కుమార్ 232వ ర్యాంకు, కె. జీవన్ కుమార్ 305వ ర్యాంకు, కె. సాయి శ్రుతి 1136వ ర్యాంకు, జి. శివ శ్రీనివాస్ 1332వ ర్యాంకు, ఎస్.ఖరాన్షు 1445వ ర్యాంకు, డి. ధరణి 1503వ ర్యాంకు, కె. సాయిభాస్కర్ 1565వ ర్యాంకులు వచ్చాయి.500 55 356, 2000 5 14, 3000 5 23 ລ້໖, 5000 5 42 , 10,000 5 90 , 15000 5 140 , 20000 5 206 ລ້໖, 30,000 5 349, 40,000 2 477, 50,000 5 615 .ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కె.వెంకటేశ్వర్లు, ప్రిన్స్పాల్స్ పి.సుజాత, కె. హవీల సమ్రాట్, బి. విజయ మోహన్, టి. కౌసల్య, సాంబశివా రెడ్డి, పి. సూర్య కుమారి, జి. రేవతి, వెంకటరాముడు, ఎ. సరిత, ఖైరునిసా బీ, ఎ. సుధాకర్ రెడ్డి, కె. రామసుబ్బారెడ్డి, ఎమ్. రామ్ మోహన్ రెడ్డి, కె. కృష్ణ రెడ్డి, కె. సుబ్బారాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.