PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంసెట్ ఫలితాలలో నారాయణ విద్యార్థుల ప్రభంజనం

1 min read

విద్యార్థులను అభినందించిన డీజీఎం మరియు డీన్

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు  :  ఏపీ లో 2023-2024 విద్య సంత్సరం లో ఏపీ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని నారాయణ కాలేజీ విద్యార్థులు  ప్రభంజనం సృష్టించారు. ఎంసెట్  ఫలితాలలో నారాయణ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించి టౌన్ ఫస్ట్ టాపర్ గా మోనే విష్ణువర్ధన్ 2924, మరియు టౌన్ సెకండ్ టాపర్ గా ఇస్మాయిల్ జబివుల్లా 3175 తో పాటు సాయి అనిల్ కృష్ణ 5010, భావన శ్రీ 9041, సమీరా 9571, మరియు సోని సౌభాగ్య 10194, వీరంతా టౌన్ టాపర్లుగా నిలిచారు, వీరితోపాటు మరెన్నో ర్యాంకులు సాధించి ఎమ్మిగనూరు నారాయణ విజయదుందిబి మోగించింది , విజయం సాధించిన విద్యార్థిని   విద్యార్థులు ,తల్లిదండ్రులు,అధ్యాపక బృందానికి  నారాయణ కళాశాల డిజీఎం గోవర్దన్ రెడ్డి, డీన్ ఆంజనేయ రెడ్డి,విశ్వనాథ్ రెడ్డి, ఎమ్మిగనూరు నారాయణ కళాశాల ఏజీఎం రమణా రెడ్డి, ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి  ,వైస్ ప్రిన్సిపాల్ బాబా మరియు కళాశాల సిబ్బంది అభినందించారు.

About Author