న్యూస్ నేడు,పత్తికొండ: శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను పత్తికొండలో సగరులు/ఉప్పరులు ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలోని ఉప్పరకట్ట దగ్గర శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి...
రాష్ట్ర ప్రభుత్వం
కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ పథకం అమలు చేయాలి రైతు సంఘం ఏలూరు ఏరియా నాయకులు ఉప్పులూరి హేమ శంకర్ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్...
దేశంలోని కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాo...
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీలు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతి,...
సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర పత్తికొండ, న్యూస్ నేడు: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం....

