NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

24 గంట‌లుగా ఆహారం ముట్టుకోని న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష ఎదుర్కొంటున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. అప్పుడే ఆయన జైలుకెళ్లి 24 గంటలు గడిచిపోయాయి. అయితే, ఆయన జైలుకి వెళ్లిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ తెలిపారు. శుక్రవారం రాత్రి కోర్టులో లొంగిపోయిన తర్వాత సిద్ధూను జైలుకు తరలించారు.

                                       

About Author