PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో నవరాత్రులు…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణంలోని దసరా పండుగను పురష్కరించుకుని నవరాత్రులు దేవి నిర్వహించారు. పట్టణంలోని అమ్మవారిశాలలో దసరా నవరాత్రులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజా మురళి కృష్ణ అధ్వర్యంలో  గురువారం ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి  అలంకారం అమ్మవారుదర్శనమిస్తున్నారు . అర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి హెూమాలు, పారాయణం, కుంకుమ అర్చన, ప్రత్యేక పూజలునిర్వహించి మొక్కులు తీర్చుకున్ని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు బైసాని సురేష్, కార్యదర్శి ఊటుకూరి రామేష్ కుమార్, కోశాధికారి జొన్నలగడ్డ హరిక్రిష్ణ, సహాయ కార్యదర్శలు బైసాని గిరిబాబు, ఇస్కాల మురళి క్రిష్ణ, సహాయ కోశధికారులు జక్క శేషుపణి, నాయకంటి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author