PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు నవ ధాన్యాలు కిట్టు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఎల్లార్తి గ్రామం లో ప్రకుతి వ్యవసాయం ఆధ్వర్యంలో యువ నేత రైతులకు నవ ధాన్యాలు కిట్టు అందజేశారు యువ నేత ధరగప్ప మాట్లాడుతూ రైతులు అందరు కూడా ప్రకుతి వ్యవసాయం జీవ అమృతం ద్వారా వ్యవసాయం పంటలు పండించే అలవాటు పడాలి నవ ధాన్యాలు జీవ అమృతం ద్వారా పండించాలి అన్నారు రైతులు ఎక్కవ కెమికల్ వాడకూడదు రైతులు ఏ పంటకు ఏ సమయం లో ఏమి వాడాలి అని వ్యవసాయ అధికారులు సలహాలు పాటించిలి 50మంది రైతులకు నవ ధన్యలు కిట్టు ఇచ్చారు అన్నారు ఈ MT నగేష్ రఘువేంద్ర రైతులు ఫల్గొన్నారు.

About Author