PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన ఎంపిడిఓ సాయి మనోహర్  బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్యాపిలి మండల నూతన  ఎంపీడీఓ సాయి మనోహర్  బాధ్యతలు శనివారంస్వీకరించారు.ఈయ న సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నుంచి ప్యాపిలికి బదిలీ పై వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ  విధులు నిర్వహిస్తున్న పాజుల్ రహిమాన్ కడప జిల్లా మైదుకూరు బదిలీ పై వెళ్లారు.

About Author