NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాక్ మార్కెట్ లో న్యూఇయ‌ర్ జోష్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు ఆద్యంతం లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లో న్యూఇయ‌ర్ జోష్ క‌నిపించింది. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెట‌ల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు ఒక శాతం లాభంతో ముగిశాయి. కార్పొరేట్ ఫ‌లితాలు, బ‌డ్జెట్, ఎఫ్ఐఐల పున‌రాగ‌మ‌నంతో జ‌న‌వ‌రి సిరీస్ పాజిటివ్ గా ముగుస్తుంద‌న్న అంచనాలు ఉన్నాయి. సెన్సెక్స్ 459 పాయింట్ల లాభంతో 58,253.. నిప్టీ 150 పాయింట్ల లాభంతో 17,354, బ్యాంక్ నిఫ్టీ 418 పాయింట్ల లాభంతో 35,481 వ‌ద్ద ముగిసింది.

                                               

About Author