PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన సంవత్సర డైరిలను విడుదల చేసిన కేడిసిసి బ్యాంక్ అధ్యక్షురాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లా KDCC బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీ మతి ఎస్ వి విజయ మనోహరి కర్నూలు KDCC బ్యాంక్ కార్యాలయం లో CEO పి రామాంజనేయులు DGM నాగిరెడ్డి AGM త్రినాథ్ రెడ్డి ల తో కలిసి నూతన సంవత్సర డైరిలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author