– నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు జై లక్ష్మీ నరసింహనంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం కానాలపల్లిలో సర్పంచ్ గా పోటీ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సురేంద్ర...
Andhra Pradesh Newsnedu.com
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిరాజ్యసభ చైర్మన్, ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనపై ఉద్దేశ పూర్వకంగా...
కర్నూలు నగరంలోని ముఖ్య కూడళ్లలో సుందరికరణ పనుల్లో భాగంగా కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల ఆకర్షణీయమైన బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు...
గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, చాగలమర్రి, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు తదితర ప్రాంతాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు...
గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. కర్నూలు జిల్లాలో తొలిదశగా 12 మండలాలు, 142 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 1515 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు...