20 వార్డుల్లోనూ విజయఢంకా మోగించిన వైసీపీపల్లెవెలుగు, యర్రగుంట్ల;కడప జిల్లా యర్రగుంట్ల మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా అందులో 13...
Andhra Pradesh Newsnedu.com
పల్లెవెలుగు, కర్నూలుఅత్యవసర సమయంలో..రక్తదానం చేసే ప్రాణదాతలు.. దేవుళ్లతో సమానమని టైగర్ టీం ఎన్టీఆర్ మరియు ఎన్కేఆర్ అభిమాన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు అభిప్రాయపడ్డారు....
అనంతపురం జిల్లా కూడేరులో దారుణ హత్య జరిగింది. కూడేరు మండలం శివరాంపేటకు చెందిన వాలంటీరు శ్రీకాంత్ ను దుండగులు దారుణం హతమార్చారు. రాత్రి పొలం గట్టు మీద...
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. టాలీవుడ్ హీరో తనీష్ కు డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు. కర్ణాటకలో సంచలన సృష్టించిన...
మైసూరులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పే పీఈటీ .. డాక్టరుగా మారాల్సి వచ్చింది. హాస్పటల్ లో కావాల్సిన కాన్పు.. పార్కులో అయ్యింది....