PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

17500 వద్ద నిఫ్టీ.. స్వల్ప నష్టాల్లో మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫేస్ బుక్ భారీగా మార్కెట్ వాల్యూను కోల్పవడంతో దాని ప్రభావం భారత సూచీల మీద కూడ పడింది. దీంతో ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు అదే స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడ మిశ్రమంగా సూచీలు కదులుతున్నాయి. రియాల్టీ, ఆటో సెక్టార్లు ఒక్కో శాతం నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 1 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2 గంటల సమయంలో సెన్సెక్స్ 0.30 పాయింట్ల నష్టంతో 58787 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 17567 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

          

About Author