PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ పొడిగించారు. క‌రోన తీవ్ర‌త దృష్ట్యా ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది. జనవరి 18 నుంచి 31 వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాగా నిన్నటితో గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 14 రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

                               

About Author