PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్ పై చ‌మురు దెబ్బ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రష్యా – ఉక్రెయిన్‌ దేశాల సంక్షోభం, చైనాలో తలెత్తిన కరోనా, బ్రెంట్, నైమెక్స్‌ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నేప‌థ్యంలో ఇన్వెస్ట్‌ర్లు పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 209 పాయింట్ల నష్టపోయి 57626 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్ట పోయి 17227వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.

                                               

About Author