PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 వ రోజు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కల్లూరు 28 వ వార్డ్ పందిపాడు గ్రామం లో రెండవ రోజు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ పర్యటించి వైసీపీ ప్రభుత్వం లో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో ప్రజలను అడిగి తెలుసుకుంటున్న పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమం లో పందిపాడు గ్రామ నాయకులు మాజీ వైస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి,తెలుగు యువత రాష్ట కార్యదర్శి శేఖర్ చౌదరి,పూల శివ శంకర్,మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు,అంజి చౌదరి,పాల శంకర్ రెడ్డి,నాగరాజు,మాజీ ఎంపీపీ మాదేష్,మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యన్ వి రామకృష్ణ, నియోజకర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు యస్ ఫిరోజ్, టీడీపీ బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, అర్బన్ నాయకులు,ధనుంజయ, సంపతి లక్ష్మి రెడ్డి, దొడ్డీపాడు బాషా,లక్ష్మీపురం శేఖర్ కళ్యాణ్, దుపాడు లోకేష్ ,మరియు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

About Author