PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలపై.. బాదుడే బాదుడు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ పాణ్యం: పాణ్యo నియోజకవర్గం ఓర్వకల్లు మండలం, కనమడకల గ్రామం లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నార చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరిగి కరపత్రాలను ఇస్తు,జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై పన్నుల అధిక ధరలు రూపంలో బాదుడుతో జీవన విధానం బారాన్ని వివరిస్తున్న పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి .ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు,మండల అధ్యక్షులు గోవింద్ రెడ్డి గారు,కనమడకల గ్రామస్థులు ప్రభాకర్ రెడ్డి, సుధకర్ రావు,అరుణ్ కుమార్ రెడ్డి,కిరణ్,బొల్లారం వేంకటేశ్వర్లు,ఏళ్ల నాగన్న,మౌలాలి,శ్రీనివాసులు, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి,బ్రహ్మనపల్లే నాగి రెడ్డి,నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కెతురు మదు,మైనారిటీ నాయకుడు కాల్వ రజాక్ బాషా,మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author