NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండో రోజు స్టాక్ మార్కెట్ జోరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 58,222కి పెరిగింది. నిఫ్టీ 58 పాయింట్లు పుంజుకుని 17,331 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ 3.90 శాతం వరకు పెరిగింది.

                                                   

About Author