NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యులు ధృవీక‌రిస్తేనే ఫించ‌ను !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు వైద్యుడు ధృవీకరిస్తే పింఛన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వైద్యుడు ఇచ్చిన టెంపరరీ సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులందరికి ఏటా జులై, డిసెంబర్‌లో పింఛన్ మంజూరు చేస్తామని సీఎం పేర్కొన్నారు.

                                              

About Author