NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అథారిటీ సమీక్ష సమావేశం ..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు :  ఓర్వకల్ ఎయిర్పోర్టులో ఆరు నెలలకు ఒకసారి జరిగే సమీక్ష సమావేశం మంగళవారం నాడు డిఎస్పి కే సోమశేఖర్ . డిఆర్ఓ.. ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయానికి రావడానికి ప్రయాణికులకు అందుబాటులో కర్నూల్ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని విమాన రాకపోకలకు అడ్డుగా పక్షులు జంతువులు రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివిధ రకాల సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ  అధికారులు . జిల్లా ఉన్నత స్థాయి సిబ్బంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author