PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్మార్ట్ సిటీ,గ్రీన్ సిటీ గా.. తీర్చిదిద్దడమే మా లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగరంలోని రాజ్ విహార్ సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి కు వెళ్లే దారిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూల్ నగరాన్ని స్మార్ట్ సిటీ మరియు గ్రీన్ సిటీ ల తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సి.హెచ్ మద్దయ్యా ,రైల్వే ప్రసాద్ , సితార పర్వీజ్ ఖాన్ ,మహేష్ ,కేదార్ నాథ్ , నవీన్ ,రాజేష్ ,పవన్ ,లక్ష్మణ్ ,కిషోర్ , అరుణ్ గారు,తదితరులు పాల్గొన్నారు.

About Author