PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కు తీర్చుకున్న టిడిపి నాయకులు పి హనుమంతరావు చౌదరి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రి అయితే వారణాసికి వచ్చి ముక్కు తీర్చుకుంటానని వాగ్దానం చేసిన  హనుమంతరావు చౌదరి దంపతులు, అందుకే,కాశీ విశ్వనాథ స్వామి ఈశ్వరుని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్న కుటుంబ సభ్యు లు, దుర్మార్గం పాలన అంతమొంది చి,పరిపాలన అధ్యక్షుడైన ఇండియాలోనే గాక ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ రాజకీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పది రోజులుగా కాశీ విశ్వేశ్వరుని పూజించి కుటుంబ సమేతంగా వారణాసి విశ్వేశ్వర స్వామి ఈశ్వరుని పూజించి ,ఆంధ్రప్రదేశ్ ప్రజలను ,నారా చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రిగా చల్లని పరిపాలన అందిస్తాడని, ఇప్పటికే చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా కర్నూల్లో అసెంబ్లీ ఎమ్మెల్యే టీజీ భరత్  పరిశ్రమల మంత్రిగా కర్నూలు జిల్లాకు మంచి సేవలందిస్తాడని కార్యకర్తలను,నాయకులను,కాపాడుతాడని అందువలన నారా చంద్రబాబునాయుడు , నారా లోకేష్ బాబు ,అడుగు జాడల్లో  నడుస్తామని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కి మద్దతుగా నడుస్తామని ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని సేవలందిస్తామని ఆ దేవదేవుని సాక్షిగా గంగాస్థానమాచరించి మొక్కలు తీర్చుకున్న హనుమంతరావు చౌదరి లక్ష్మీ పద్మా చౌదరి,ఈ యాత్రలో కుటుంబ సభ్యులు ,అయ్యప్ప రెడ్డి లక్ష్మీదేవి, కళావతి, కామాక్షి, నేతాజీ ,బిందు, సీతారామయ్య, జ్యోతి, విజయలక్ష్మి, ప్రమీల మొదలగు కుటుంబ సభ్యులు పాల్గొని అయోధ్య శ్రీరామచంద్రుని, ప్రయాగ త్రివేణి సంగమం, గయా, బుద్ధగయ, అష్టాదశ పీఠం మంగళ గౌరీదేవి కిపూజ లు నిర్వహించి మొక్కలు తీర్చుకున్న హనుమంతరావు చౌదరి దంపతులు.

About Author