NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్

1 min read

పల్లెవెలుగువెబ్ : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. బిపిన్ రావత్ ఇటీవల ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంలో తమిళనాడు వద్ద మరణించారు. ఈ ఘటనలో రావత్ భార్యతో సహా 11 మంది మరణించారు. బిపిన్ రావత్ తో పాటు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కు పద్మ భూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

           

About Author