PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ శాఖ గ్రంధాలయంలో చిత్రలేఖనం పోటీలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పత్తికొండ శాఖా గ్రంధాలయంలో సీనియర్, జూనియర్ విద్యార్థిని, విద్యార్థులకు సాంప్రదాయ పండుగలు మరియు పకృతి అందాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.  గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాల బాలికలు , సెయింట్ జోసెఫ్, షిరిడి సాయి, ,ప్రభుత్వ బాలుర పాఠశాల, గురుకుల పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థిని, విద్యార్థులు  పాల్గొన్నారు. పోటీలను ఉపాధ్యాయులు చిన్న రావు, రామలింగం ,అమీనాభి  నారాయణ , గోపాల్ పర్యవేక్షణలో జరిగాయి.

About Author