NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీమిండియా ఓటమి పై పాక్ ప్రధాని వ్యంగ్యం

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న టీమిండియా సెమీస్ లోనే వెనుదిరిగింది. మాంచి ఊపుమీదున్న టీమిండియా… ఇంగ్లండ్ ను ఓడిస్తుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక భారత జట్టు ఉసూరుమనిపించింది. ఇక ఈ టోర్నీ సెమీస్ లో భారత్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. “అదన్నమాట సంగతి… అయితే ఈ ఆదివారం 152/0 వర్సెస్ 170/0” అంటూ ట్వీట్ చేశారు.

About Author