PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీకి రాఖీ పంపిన పాక్ మ‌హిళ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌క్షాబంధన్‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ సోదరి కమార్‌ మోసిన్‌ షేక్‌ రాఖీ పంపించారు. ఈ సందర్భంగా 2024 జనరల్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ రాఖీ పండగకి పీఎం మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు మోసిన్‌ షేక్‌. రాఖీని రేష్మీ రిబ్బన్‌, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో తానే సొంతంగా తయారు చేసినట్లు చెప్పారు. ఈసారి మోదీ తనను ఢిల్లీకి ఆహ్వానిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

                                    

About Author