PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేగడ గూడురులో పల్లెనిద్ర

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించా రు ఎస్​ఐ జగన్​మోహన్​. ఆదివారం రాత్రి మండలంలోని రేగడ గూడురులో పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్​ఐ జగన్​మోహన్​ మాట్లాడుతూ గ్రామంలో సారాయి, లిక్కర్, గుట్కా కార్యక్రమాలు జరిగితే సమాచారం అందించాలని కోరారు.

About Author