NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెవెలుగు దినపత్రిక ప్రజల మన్నల్ని పొందాలి

1 min read

– మహేశ్వర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో సమాజములో జరుగుతున్న అన్యాయాలను, ప్రజలకు ఇబ్బందిగా మారిన సమస్యలు వెలికి తీస్తూ ప్రజల పక్షం వహిస్తూ పల్లె వెలుగు దిన పత్రిక ఆధారాభిమానాలని పొందాలని మహేశ్వర్ రెడ్డి శనివారం పట్టణంలోని ఆధ్వర్యంలో పల్లె వెలుగు.దినపత్రిక 2023 క్యాలెండర్ ను వారు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు ప్రభుత్వము దృష్టి తీసుకెళ్లి,ప్రజాస్వామ్యం పరిరక్షణకు దినపత్రికల ప్రాధాన్యత ఎంతో వుందన్నారు. అనతి కాలములోనే పత్రిక రంగంములో రాణిస్తు ప్రజల అభిమానాలు పొందుతూన్న పల్లె వెలుగు యాజమాన్యానికి పల్లె వెలుగు జర్నలిస్టులకు శుభాకాంక్షలుతెలిపారు.

About Author