NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాణ్యం ఎస్​ఐకు ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగువెబ్, పాణ్యం:ఆఖరి కార్తిక ఆదివారం సందర్భంగా శ్రీ వల్లి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భంగా పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి కి ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఉదయం నుండి భక్తులు కిక్కరిసిపోవడంతో క్యూలైన్ వద్ద స్వయంగా తన సిబ్బందితో ఎస్ఐ సుధాకర్ రెడ్డి పర్యవేక్షించడంతో ఆలయ కమిటీ ఎస్సై కు ధన్యవాదాలు తెలిపారు

About Author