ఇంటర్, జేఈఈ మెయిన్స్ లోను ప్రతిభను చాటిన పత్తికొండ విద్యార్థి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన కప్పట్రాళ్ల చెన్నకేశవ అనే విద్యార్థి తెలంగాణ ఇంటర్ లోను, జేఈఈ మెయిన్స్ లోను అత్యంత ప్రతిభను చాటి శభాష్ అనిపించుకున్నాడు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించాడు. అలాగే జేఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు కళ్యాణి, రమేష్ ఇద్దరూ ఉపాధ్యాయులే. లోను అత్యంత ప్రతిభను చాటి శభాష్ అనిపించుకున్నాడు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించాడు. అలాగే జేఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు కళ్యాణి, రమేష్ ఇద్దరూ ఉపాధ్యాయులే.