PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వినూత్నరీతిలో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జర భద్రం’ అంటూ హెచ్చ‌రించారు. ‘‘అప్పటివరకు మనల్ని తిట్టిన నేతలు సడెన్‌గా పొగుడుతారు. పొగడ్తలను చూసి ఆ నేత మారిపోయాడని భావించి.. మనం చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. తిట్టిన నేతలు ఇప్పుడెందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడని ఆ నేతని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో భాగమే అని గుర్తించండి’’ అని పవన్‌ ట్వీట్‌లో సూచించారు.

                                        

About Author