NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవన్ హత్యకు రూ. 250 కోట్లతో స్కెచ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్ గారి బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్థులు చేసిన నేరమా? అని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ రెడ్డి పని కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేశారని ఆరోపణలు చేశారు. రెక్కీ కూడా చేశారని వెల్లడించారు. ఇందులో తాడేపల్లి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు.

About Author