PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద  మండలంలో ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపిడిఓ కి  వృద్ధులు ‘ వికలాంగులు ఇతర పెన్షన్ లబిదారులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందించాలి చర్యలు తీసుకోవాలి వాలెంటీర్లుకు  బదులుగా ప్రత్యేమాయ ఏర్పాటు చేయాలి . ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో నేరుగా నగుదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను  తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది వారికి ప్రభుత్వం అందించిన సెల్  ఫోన్లు స్కిన్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ  చెయనున్న ట్లు ఆదేశాలించారు ఆ పెన్షన్లను సచివాలయం సిబ్బంది ద్వారా ఇల్లు వద్దనే పంపిణీ చేయాలి రాష్ట్రంలో ఉన్న సచివాలయం సిబ్బంది కార్యదర్శులు సేవలు వినియోగించుకుని లబిదారులకు ఇల్లు వద్దనే అందించాలని  కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో హోలగుంద మండలం లో  టిడిపి నాయకులు తెలుగు యువత ఐటీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు  బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర హోదాలో ఉన్న నాయకులు పాల్గొనడం జరిగింది.

About Author