NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యావేత్త, నిరంతర ప్రజా సేవకుడు పెరికే వరప్రసాద్

1 min read

– గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా స్థానం కల్పించాలి..
– అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : 20 24 లో మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదుల సమైక్య ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిసి సంఘీభావం తెలుపడం జరిగింది. అదేవిధంగా దళిత నేత వైయస్ఆర్సీపీ నాయకులు న్యాయవాది పెరికె వరప్రసాదరావు విద్యావేత్త పెరి కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా టైములో వేల మందికి సేవా కార్యక్రమాలు మెగా మెడికల్ క్యాంప్ లు అన్నదాన కార్యక్రమాలు చేసిన పెరికె వరప్రసాద రావుకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయించాలని కోరడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.2024 మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మేము చూడాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర బాబు. బడుగు రామకృష్ణ. వెంకటేష్ న్యాయవాది లక్ష్మీ. రాజా తదితరులు పాల్గొన్నారు.

About Author