PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టెంబ‌ర్ లో పాలిసెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో ప్రవేశాల‌కు నిర్వహించే పాలిసెట్ సెప్టంబ‌ర్ మొద‌టి వారంలో నిర్వహించ‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల ఫ‌లితాల అనంత‌రం ప్రక‌ట‌న వెలువ‌డ‌నుంది. ఈ మేర‌కు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు పంపింది. ఈ ఏడాది ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థులంద‌రూ ఉత్తీర్ణుల‌వ్వడం, పాలిటెక్నిక్ విద్యకు భోద‌న రుసుముల చెల్లింపు స‌దుపాయం ఉన్నందున ద‌ర‌ఖాస్తులు పెరుగుతాయ‌ని అధికారులు భావిస్తున్నారు.

About Author