PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుమతి లేని బాటిల్స్ స్వాదినం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  నారాయణ పేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కృష్ణ మండల కేంద్రంలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గుడేబల్లూరు గ్రామ చెక్పోస్ట్ దగ్గర ఎక్సైజ్ మరియు పోలీస్ ఎస్ ఎస్ బి సాయిధబలగాలతో తెలంగాణ రాష్ట్ర సర్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనుమానస్పద వాహనాలను తనిఖీ చేయగా అనుమతి లేని గోవా మద్యం ను స్వాధీనం చేసుకున్నారు గోవా మద్యం విలువ 15000 5.5 లీటర్  బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు గోవా మద్యం ను అక్రమంగా తరలించిన వారిపై కేసు నమోదు చేశామని ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో మద్యం గాని నగదును గాని తరలిస్తే ఛత్యారీత్యా కఠిన చర్యలు ఉంటాయని వాహనానికి తగిన పత్రాలను వాహనలో ఉంచుకోవాలని పోలీస్ ఎక్సిజ్ శాఖ వారు తెలిపారు.

About Author