PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌పాలా ఉద్యోగుల స‌మ్మె

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా త‌పాలా ఉద్యోగులు స‌మ్మెకు దిగ‌నున్నారు. కేంద్రం తీసుకున్న మానిటైజేష‌న్ పైప్ లైన్ త‌పాలా వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ దెబ్బ‌తీసే విధంగా ఉంద‌ని ఉద్యోగులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న బాట ప‌ట్టాల‌ని త‌పాలా శాఖ ఉద్యోగులు నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సమ్మెలోకి వెళ్లబోతున్నారు. ఈ సమ్మె నోటీసును విజయవాడలోని చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కి ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ అందజేసింది.

                                

About Author