PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌లు వాయిదా వేయండి.. సీఎం విజ్ఞ‌ప్తి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌ంజాబ్ లో వ‌చ్చే నెల 14న జ‌ర‌గాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ కోరారు. ఆ వెంట‌నే బీజేపీ కూడ ఎన్నిక‌ల సంఘాన్ని వాయిదా వేయాల‌ని కోరింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం నుంచి దాదాపు 20 లక్షల మంది షెడ్యూలు తెగల భక్తులు ఫిబ్రవరి 10-16 మధ్య యూపీలోని వారణాసిని సందర్శిస్తారని, కాబట్టి వారంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతారని ఈసీకి రాసిన లేఖలో చన్నీ కోరారు. కాబట్టి ఎన్నికలను ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

                                       

About Author