PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ :క‌ర్ణాట‌క స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారాయి. గ్రామ‌పంచాయతీ స‌భ్యులు, తాలూకా పంచాయ‌తీ స‌భ్యులు ఈ ఎన్నిక‌ల్లో ఓటు వినియోగించుకుంటారు. ఈ నేప‌థ్యంలో ధ‌నవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో ఒక‌ రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10  వేల మధ్య ఉన్న ప్రలోభాల పర్వం  ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది.

About Author