NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రొద్దుటూరు రామేశ్వరంలో.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు రామేశ్వరం లో భోగాల లక్ష్మీ నారాయనమ్మ ( ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ ) ఆధ్వర్యంలో 100 మంది ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశ పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అద్వర్యం కండువ వేసుకొని తెలుగుదేశం పార్టీ లో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ గారు, పట్టణ అధ్యక్షుడు ev సుధాకర్ రెడ్డి, సీతారామి రెడ్ది , కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి తిప్పిరెడ్డి పల్లె దస్తగిరి, కడప పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాన విజయ్ భాస్కర్ రెడ్డిగారు, కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్దయ్య గారు, మెర్వ నీలిమ, లక్ష్మీదేవి , ఆర్కాటవేముల మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ యువనాయకులు నల్లబోతుల నాగరాజు గారు, నాని గారు , రామ్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, లాయర్ గుర్రప్ప, కానాల నాగన్న, మనోహర్, బద్రి, శ్రీనువాసులురెడ్డి, చెన్నయ్య , సునీల్, రాము, జయరామిరెడ్డి, ప్రభాకర్, గోమేడికం సుదర్శన్, సి.బి.యన్ ఆర్మీ సుబ్బయ్య, రాజశేఖర్ , పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


About Author