NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాక్ మార్కెట్లో లాభాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త‌ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో మొద‌ల‌య్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సూచనలతో ఆరంభంలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 16,300 పైన ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు దూకుడుతో కొన‌సాగుతున్నాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేటు పెంపు లేకపోవడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా మారాయి. ప్రస్తుతం 434 పాయింట్ల లాభంతో 54,886 వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీ 131 పాయింట్లు ఎగిసి 16301 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడుతున్నాయి.

                              

About Author