PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ధురలో మ‌ద్యం నిషేధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మద్యం విక్రయాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టూ మద్యం అమ్మకాలపై నిషేధాన్ని యోగి సర్కారు ప్రకటించింది. అయోధ్యలోని మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. మధుర నగరంలో గురువారం నుంచి 37 మద్యం దుకాణాలను మూసివేశారు.యూపీ ప్రభుత్వం అయోధ్య, మథుర ఆలయాల చుట్టూ మద్యంపై నిషేధం విధించిందిమథురలో పాల పరిశ్రమను పునరుద్ధరించాలని ప్రభుత్వం వ్యాపారులకు సూచించింది.అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులు రద్దు చేశారు.

                                           

About Author