PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహసీల్దార్ బి.సోమశేఖర్ కు పదోన్నతి..

1 min read

మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్ ను కలిసిన సోమశేఖర్

సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా నియామకం..

అభినందించిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరుఅర్బన్ మండలం తహసీల్దార్ బి. సోమశేఖర్ కు పదోన్నతి లభించింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ప్రభుత్వం పదోన్నతికల్పిస్తూ ఏలూరు జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారిని సోమశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి గ్రీన్ ట్రీ మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ కు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్  శుభాకాంక్షలు తెలిపారు.

About Author