PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పీఆర్​సీ’ ఉత్తర్వులపై… నల్లబ్యాడ్జిలతో నిరసన..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్​సీ ఉత్తర్వులకు నిరసనగా  FAPTO రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు నేతృత్వంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. కర్నూలు మండలం వసంత నగర్​లోని జెడ్పీ హై స్కూల్​లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా FAPTO రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు మాట్లాడుతూఉద్యోగులకు ఆర్థిక నష్టం కలిగేలా ప్రభుత్వం పీఆర్​సీ ప్రకటించి.. జీఓ విడుదల చేయడం దారుణమన్నారు.

About Author