NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ..

1 min read

నిరసన ర్యాలీలో పాల్లొన్న హిందూ ఉపాధ్యాయ సమితి నాయకులు..  

కర్నూలు, న్యూస్​ నేడు:  కాశ్మీర్ లో హిందు యాత్రికుల పై ఉగ్రవాదులు జరిపిన మారణకాండ ఖండిస్తూ గురువారం సాయంత్రం కర్నూలు లో రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ వరకు హిందూ సంఘాలు జరిపిన నిరసన ర్యాలీ లో పాల్గొని సంఘీభావం తెలిపిన  హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కురువ  చంద్రశేఖర్  మరియు రాష్ట్ర, జిల్లా  నాయకులు. వారు ఈ నిరసన ర్యాలీలో మాట్లడుతూ.30 మందిని నిర్ధాక్షణంగా కాల్చి చంపడం హైమైన చర్య అని దీనిని   తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కూడా తెలియజేస్తున్నాం అని తెలిపారు.

About Author