PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు సై !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు ఉద్యోగ సంఘాల నేతృత్వంలోని స్టీరింగ్ క‌మిటీ సిద్ధ‌మైంది. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున చర్చలకు వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మంత్రుల కమిటీ ముందుకు వెళ్లి ఇప్పటికే ఇచ్చిన డిమాండ్లను మరోసారి ఉంచాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మిశ్రా నివేదికను బహిర్గతం చేయడంతో పాటు, సమస్య పరిస్కరంలో ముందుకు వెళ్లేందుకు పాత జీతాలు ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేస్తోంది.

                     

About Author