PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘స్వచ్ఛ సంకల్పం’.. దిశగా.. ఎస్​బీఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)– స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారులు చేపట్టార. పుర వీధుల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎస్ బి ఐ, ఎడి బి బ్యాంక్ నందికొట్కూరు చీఫ్ మేనేజర్ డేవిడ్ విల్సన్ , ఖాదర్ భాష, పార్థసారథి ,బాలకృష్ణ, శ్రీలత, కార్తీక్, నాగేశ్వరమ్మ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About Author