PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పురుందేశ్వరి నీ మర్యాదపూర్వకంగా కలిసిన షబానా

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమితులైన  పురుందేశ్వరి ని బిజెపి జాతీయ మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా బుధవారం  హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మైనార్టీ వర్గాలు సహాయ సహకారాలు పార్టీకి అందించాలని కోరారు . అలాగే గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడానికి అమరావతి  కి వెళ్తున్నట్టు   జాతీయ మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా తెలిపారు .

About Author